Why Trs govt targets bandi Sanjay padayatra? Bjp leader ramachandra Rao clarifies | తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాత్ర ఆపాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. <br />#BandiSanjay <br />#Bjp <br />#Telangana <br />#Kcr